లేఖనాలను
అన్వేషించండి
యోహాను 21: 14
క్రాస్-రిఫరెన్స్లు
" యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి."
సంబంధిత రిఫరెన్స్లు
లూకా 24:42
వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి.
లూకా 24:43
ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.
అపోస్తలులకార్యములు 10:41
ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.