ఆదికాండము 23:3 తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి
1దినవృత్తాంతములు 1:13 కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.
కీర్తనలు 107:41 అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.